PM Modi : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు.
ఝార్ఖండ్లో (Jharkhand) విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్బాద్ (Dhanbad) నగరంలో ఓ చిన్నపాటి విమానం (Glider) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స�
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.