Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ విఫరీతంగా పెరిగింది. వరుసగాపంద్రాగస్టు, శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినాలు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు.
Rajanna Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్వతి రాజరాజేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 27 నుంచి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మొదలై.. 31 వరకు సాగనున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక, మహారాష్ట్
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం క్షేత్ర వీధులన్నీ భక�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకు�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగు�