టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ గొప్పలకు పోవడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చారే గానీ...
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని...
దేవినేని ఉమా రంగంలోకి దిగి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ ట్వీట్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ను మంగళవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ కేబినెట్ మూకుమ్మడి రాజీనామాపై ప్రతిపక్ష తెలుగు దేశం ఘాటుగా స్పందించింది. గజ దొంగ తప్పించుకొని, 25 మంది దొంగలు రాజీనామా చేసేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ
జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు...
చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు, నీ సీఎం జగన్లే 420 లు, అలాంటిది చంద్రబాబును...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపి�
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�