నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లు సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. భారీగా జనం తరలిరావడం, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచింపజేసే�
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడుగడుగునా వారికి నీరాజనం పలుకుతున్నారు.
గులాబీ కండువా మన గుండె నిండా ఉందని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని చేవెళ్ల ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రంజిత్రెడ్డి సూచించారు.
జిల్లాల పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలయాలతోపాటు అధికారులు దగ్గరయ్యారు. అధికారుల పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇలాంటి పథకా�
‘అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ ఆశయం కోసం తపించారో నేడు అవన్నీ నెరవేరు�
దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. కార్మికులు తమ పేరును కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనా�
‘మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా లేవు.. అందుకే దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారు.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ పాలనను క�
దేశంలోనే ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట�