జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించార
కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూప�
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడి ఆధ్వర్యంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జనగామ జిల్లా �
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి మార్పుతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలా కాలంగా లోలోపల ఉన్న గ్రూపు తగాదాలు అధ్యక్షుడి మా�
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
Minister Dayakar Rao | ‘ఊరుకు ఒకరిద్దరు చెడగొట్టుడుగాళ్లుంటరు. వాళ్లను కాంగ్రెస్ జమానాలో ఏం చేసిండ్రో నిలదీయాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Minister Errabelli dayakar rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస�