Train Derail | జార్ఖండ్లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆగ్నేయ రైల్�
సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్ప్రెస్ (Shalimar Express) రైలుకు ప్రమాదం తప్పింది. ఈ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస�
సబర్మతి ఎక్స్ప్రెస్కు (Sabarmati Express) పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు కాన్పూర్-భీమ్సేన్ స్టేషన్
Rail Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో గోండా-మాంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్-డిబ్రూగఢ్ (15904) ఎక్స్ప్రెస్ రైలు 14 కోచ్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘట�
బీహార్లోని బక్సర్లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది.
బీహార్లోని బక్సర్ (Buxar) జిల్లా రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పింది. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్
భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
Train Accidents: దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది ప్రయాణికులు మరణించారు.
Derailed | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలు కర్ణాటక సరి�
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.