ప్రస్తుతం రైల్వేశాఖ అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
దేశంలో మరో ఆరు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖండ్, ఒడిశా, బీహార్, యూపీల నుంచి నడిచే ఈ రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం రాంచీ విమానాశ్రయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది.
బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా కుదుపునకు గురై పట్టాలు తప్పింది. ఈ ఘటన చింతకాని మండలం నాగులవంచ-బోనకల్లు గ్రామాల మధ్య 505 కిలోమీటర్ రాయి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావం ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులపై పడింది. ఈ పథకంతో రైళ్లలో ప్రయాణం చేయాల్సిన మహిళలందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎంఎంటీఎస్లలో ప్రయాణాలు చేసే వ�
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రైల్వే కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ - బల్లార్ష సెక్షన్లోని మూడో లైన్ రైళ్లు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మార్గంలో నిత్యం వందలా�
షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణ కోసం రైల్వేశాఖ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్కు ముం దు గ్రామసభను నిర్వహించాలన్న నిబంధనను అమలు చేయలేదని తప్పుపట్టింది. భూ సేకరణ చ
జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది
కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్ (పీవోహెచ్) షెడ్ల నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్న సమయంలో ఇక్కడ ర�