రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ల బడ్జెట్ రూ.182.48 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్లకు సంబంధించిన బ�
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డి సెంబర్ నుంచి సోమవారం(15వ తేదీ) వరకు రూ.21,881 కోట్లను మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింద ని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి, ఆదేశాలు జారీ చేసిన ఫైల్కే ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. సీఎం హామీ ఇస్తే తమకేంటి... అంటూ ఫైల్ను తిరస్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10లక్ష�
అధికారానికి వచ్చిన నాటి నుంచి అప్పులతోనే పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. వచ్చే నెల ఒకటో తేదీన మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కస�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యం
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమ యం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పీఆర్సీ నివేదిక సమర్పణకే మ రో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టనున్నది. ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో సర్క�
అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అట్లనే రాష్ట్ర ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాంట్రాక్టర్ల బిల్లులే కాదు.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హక్తుభుక్తంగా రావ
విదేశాలకు వెళ్లేవారంతా తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలంటూ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్ర ఆర�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కోసం ముందస్తు సమావేశాల్ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నె�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 24% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు స్థూలంగా మొత్తం రూ.8.98 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించి�