Country Should Be Changed | దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్న�
Separate Country For South | దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోంద�
Anganwadi Strikes | తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ సంఘాల(Anganwadi) తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
Live-In Relationship | సహజీవనం (Live-In Relationship) ఒక ప్రమాదకరమైన వ్యాధి అని బీజేపీ ఎంపీ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. గురువారం లోక్సభలో ‘జీరో అవర్’ సందర్భంగా హర్యానాకు చెం�
ticket refund demand | తన దీపావళి సంతోషాన్ని నాశనం చేసినందుకు ఒక వ్యక్తి రైల్వేకు ధన్యవాదాలు తెలిపాడు. రిజర్వేషన్ చేసుకున్న ఏసీ కోచ్లో చాలా రష్ వల్ల తాను రైలు ఎక్కలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో టికె�
UP Minister Wash Hands At Shivling | శివలింగం వద్ద పూజలు చేసిన బీజేపీ మంత్రి అనంతరం అక్కడే చేతులు కడిగారు. (UP Minister Wash Hands At Shivling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష�
ఎల్ఐసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య పిలుపునిచ్చారు.
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�
తెలంగాణ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్
ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్ధానీలను వెళ్లగొడితే మహారాష్ట్రకు డబ్బులుండవని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.