ticket refund demand | తన దీపావళి సంతోషాన్ని నాశనం చేసినందుకు ఒక వ్యక్తి రైల్వేకు ధన్యవాదాలు తెలిపాడు. రిజర్వేషన్ చేసుకున్న ఏసీ కోచ్లో చాలా రష్ వల్ల తాను రైలు ఎక్కలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో టికె�
UP Minister Wash Hands At Shivling | శివలింగం వద్ద పూజలు చేసిన బీజేపీ మంత్రి అనంతరం అక్కడే చేతులు కడిగారు. (UP Minister Wash Hands At Shivling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష�
ఎల్ఐసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య పిలుపునిచ్చారు.
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�
తెలంగాణ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్
ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్ధానీలను వెళ్లగొడితే మహారాష్ట్రకు డబ్బులుండవని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షిత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మ
గౌహతి: కరోనా నేపథ్యంలో మూసివేసిన సినిమా థియేటర్లను తిరిగి తెరువాలని డిమాండ్ చేస్తూ అస్సాంలో నిరసన చేపట్టారు. ఆల్ అస్సాం సినిమా హాల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ మేరకు గౌహతిలో ఆదివారం నిరసన కార్యక్రమం తలపెట్�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి 12 విపక్ష పార్టీలు సంయుక్తంగా లేఖాస్త్రం సంధించాయి. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు 9 డిమాండ్లను ప్రస్తావించాయి. ఉద్యోగం లేని వారికి నెలకు ఆరు వేల�