కోల్కతా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కొత్త చట్టంతో కేంద్ర ప్రభుత్వం తమను నియంత్రించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి చెబుతానని అన్నారు. ప్రధాని మోదీని క�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో
మూడురోజుల పర్యటన కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడురోజుల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో పాలొ�
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలికి స్వల్ప గాయమైంది. సాయంత్రానికి కూడా సీఎం కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తన బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25న కేంద్ర జల్శక్తి శాఖ
CM KCR | ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో కేస�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు సీఎ�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లా�
CM KCR: హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా
CM KCR | ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన విషయ