Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
Delhi Incident | ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే
తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రమాద సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ అనంతరం వీరిద్దరూ స్కూటీలో బయలు దేరినట్లు అ
Delhi Incident | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కాంజావాలా ఘటనపై పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు
Delhi Incident | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ ఓ యువతి స్కూటీని ఢీకొట్టిన కారు.. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న యువతి మృతి