ISIS India Head Dies In Hospital | ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఎస్) ఇండియా కార్యకలాపాల అధిపతి, నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ ఆఫీస్ బేరర్ సాక్విబ్ నాచన్ శనివారం మరణించాడు. మెద�
ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్లో ఓ టీనేజర్ ఆదివారం జరిపిన కాల్పుల్లో ఓ రోగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రియాజుద్దీన్ (32) పొత్తి కడుపు ఇన్ఫెక్షన్తో గత నెల 23 నుంచి ఈ దవాఖానలో చికి�
శరీర దారుఢ్యం పెంచుకునేందుకు ఓ వ్యక్తి నాణేలు, అయస్కాంతాలను మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యులు అతడి పెద్ద పేగుకు శస్త్రచికిత్స చేయగా.. అందులో 39 నాణేలు, 37 అయస్కాంతాలున్నాయి. ఆపరేషన్ ద్వారా వాటిన
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లైంగిక వేధింపులను ప్రతిఘటించినందుకు ముగ్గురు దుర్మాగులు ఓ దళిత యువతిని బెల్లం తయారీ యూనిట్లో ఉపయోగించే పొయ్యిపై కాగుతున్న పెద్ద కడాయిలో పడేశారు.
filthy’ Delhi hospital | దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. (filthy’ Delhi hospital) టాయిలెట్స్ పొంగిపొర్లాయి. అక్కడి పరిసరాలు అపరిశుభ్రతతో నిండి ఉన్నాయి. ఈ ఆసుపత్రి పరిస్థితి గురించ�
Havan | ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి (Havan) సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించా�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆసుపత్రులు మరోసారి రోగులతో నిండిపోతున్నాయి. అయితే కరోనా లేదా డెంగ్యూ వల్ల కాదు. హస్తిన నగరాన్ని చుట్టేస్తున్న గాలి కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. వాయు కాలుష్యం వల్ల ప్�
ఢిల్లీ: ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్కు ఢిల్లీ జిప్మర్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప�
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీ వికాస్పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోమ్లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.