KTR | కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఢిల్లీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే సజీవసాక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా వ్యవహరించ�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా బీజేపీ కూడా శుక్రవారం కొత్త హామీలను ప్రకటించింది. తాము గెలిస్తే గర్భిణులకు రూ.21 వేలు, ప్రతి మహిళా ఓటర్కు ప్రతి నెల రూ.2500, రూ.500కు ఎల్పీజీ సిలిండర్ ఇస్తామ�
Revanth Reddy | దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు ఆడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఢిల్లీలో అధికారంలోకి వస్తే.. ఆ గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు �
Arvind Kejriwal | వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ (Election code) ను ఉల్లంఘించారంటూ ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి (Atishi) పై కేసు నమోదు చేయడాన్ని.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ (AAP Convenor) అర్వింద్ క
Arvind Kejriwal | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ బీజేపీ నేతల తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అ
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా బ్లాక్లో మిత్రపక్షాలుగా ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసార�
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తున్నది. మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
Delhi Elections : ఆప్తో కాంగ్రెస్ పొత్తు లోక్సభ ఎన్నికల వరకే పరిమితమని రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎలాంటి రాజకీయ పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించిన ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది.