BRS leaders | బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ మేము పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నదా? అసలు ఉప ఎన్నికలే రావు.. అని అసెంబ్లీ సాక్షిగా గంభీర ప్రకటనలు చేసే స్థాయి నుంచి కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేద్దామనే పరిస్థితికి వచ
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వ�
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, ఓటింగ్లో పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే.. వైసీపీ తమ పార్టీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసే పని చేపట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు...