గత కొంతకాలంగా వివాదాస్పదమైన ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మనూ భాకర్తో పాటు చదరంగంల�
ప్రతిభకు అంగవైక్యలం అడ్డుకాదని, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యానైనా చేధించవచ్చని ద్రోణాచార్య అవార్డుగ్రహీత నాగపూరి రమేశ్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్
పారాలింపిక్స్లో భాగంగా మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది.
Deepthi Jeevanji | పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు రూ.1
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాల పీఈటీ, పారాలింపిక్స్ కాంస్య విజేత జీవాంజి దీప్తి తొలి కోచ్ బీ వెంకటేశ్వర్లు(54) అనారోగ్యం�
ఆమె పరుగు ముందు పేదరికం ఓడిపోయింది.. మానసిక వైకల్యం తోకముడిచింది.. పల్లె పొలిమేర దాటిన ఆమె పరుగు.. రాష్ట్ర స్థాయిని ఏనాడో దాటింది.. జాతీయ స్థాయిలో పతకాలై వర్షించింది.. పారాలింపిక్స్లో దేశ పతాకను ఎగురవేసింద
Deepthi Jeevanji | పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన తెలంగాణకు చెందిన అమ్మాయి దీప్తి జీవాంజికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు
Deepthi Jeevanji | పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది.
తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనత�
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో మన తెలంగాణ నుంచి యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పోటీకి దిగుతున్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి..అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని