ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో మన తెలంగాణ నుంచి యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పోటీకి దిగుతున్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి..అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని
జపాన్లోని కోబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జివాంజీ సంచలనం సృష్టించింది.
ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఈ ఓరుగల్లు బిడ్డ మహిళల 400 మీటర్ల (టీ20) పరుగు పందెంలో 56.69 సెకన్లలో లక్ష్