తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారేందుకు ఉద్యమంలో కీలక ఘట్టం.. ఉద్యమ నేత కేసీఆర్ నిరాహారదీక్ష. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో గులాబీ దళపతి చేపట్టిన నిరాహార ద
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని (విజయ్ దివస్) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియో�
2009, నవంబర్ 29 చరిత్ర లో ఏ తెలంగాణ బిడ్డా మర్చిపోలేని దినమని, ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట సాధన సాధ్యమైందని...లేకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతిలో దగాపడే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అన్నా�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌజ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో శనివారం ఘనంగా ‘దీక్ష దివస్' వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్ష�
BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించింది.
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కు 17 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేత కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం దీక్షా దివాస్ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడని, బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన అతడిని గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స