తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం ఇది. మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉన్నది. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ ఉన్నది. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లన�
నవంబర్ 29న దీక్షా దివస్ నుంచి డిసెంబర్ 9 విజయ్ దివస్ వరకు 11 రోజుల పాటు ఉద్యమ ప్రస్థాన యాత్రపై ఇకనుంచి ఏటా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ చెప్పారు.
Deeksha Diwas | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని నవంబర్ 29కి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలు ఘనం�
తెలంగాణ ఉద్యమ చరిత్రను మరో మలుపు తిప్పిన్రు కేసీఆర్. ఆయన నాడు (నవంబర్ 29, 2009) చేపట్టిన దీక్ష కోట్లాది మందికి స్ఫూర్తి. అనంతరం, తెలంగాణ ఏర్పాటు దిశగా సాగిన పయనం ఏ తెలంగాణ వాది మరిచిపోలేనిది.
స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన నవంబర్ 29ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కదం తొక్కిన తీరుగా పల్లె, ప
కాంగ్రెస్ పతనానికి దీక్షా దివస్ నాంది అని, ఇదే రోజునే లగచర్లలో రైతుల భూములు తీసుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకి త గ్గినట్లు ప్రకటించిందని, ఇది బీఆర్ఎస్ పోరాటం వల్లే సా ధ్యమైందని నల్లగొండ జిల్లా స
తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది చేరారని, వారిలో కొందరు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లారని, ఇప్పుడు పాళ్లేవో.. నీళ్లేదో తెలిసిందని, పార్టీని వీడిన దొంగలను మళ్లీ గులాబీ పార్టీ గుమ్మం
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. చావు చివరి అంచుల వరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్న ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరని భద్రాద్రి జిల్లా ఇన్చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్�
ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు, ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి జేజేలు పలికారు. ‘దీక్షా దివస్' సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగ�
KTR | గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.