పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపడుతున్న ధర్నా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
డంపుయార్డు ఏర్పాటు చేసి తమ బతుకులు నాశనం చేయవద్దంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడి అధ్యక్షతన 23వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. దీక్షల�
భారత ట్రాక్ అథ్లెట్ కెఎం దీక్ష మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్ట్లో భాగంగా శనివారం ముగిసిన ఫైనల్ ర
Motkupalli Narsimhulu | పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిని చేయటం దుర్మార్గం. ఆయన కోసం ఏమైనా చేస్తా.’ ‘రాహుల్ గారూ మా ఇంటికి రండి. మా ఇంటిని మీ ఇంటిగా అనుకోండి’.. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై టీపీసీసీ
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద�
మిట్టకంటి రామ్, విజయ్ శంకర్, దీక్ష, మహి మల్హోత్రా, కిస్లే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 2020 గోల్ మాల్. కెకె చైతన్య సమర్పణలో బాబీ ఫిలింస్ పతాకంపై కెకె చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమా