జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా సీఆర్ఎస్(సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) విధానం అమలు మరింత జాప్యం కానుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు.
గ్రేటర్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం, కొన్ని చోట్ల తప్పుల తడకగా సర్టిఫికెట్ల జారీ అవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీల�
ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజలపై రోజుకో భారం విధిస్తున్నది. అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తున్నది. తాజాగా బర్త్, డెత్
బతికున్న వ్యక్తులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు, బోగస్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించడం ద్వారా విశ్రాంత అధికారి పేరిట ఉన్న స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఓ ముఠాలోని సభ్యులను ఫిలింనగర
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి భారీ ఎత్తున జనన, మరణ ధ్రువపత్రాలు జారీ కావడం
జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వ
బతికున్న వ్యక్తికి డెత్సర్టిఫికెట్ సృష్టి రైతుబంధు కో-ఆర్డినేటర్ నిర్వాకం సాగుకు పెట్టుబడి సాయం అందకపోవడంతో వెలుగులోకి వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/కులకచర్ల: ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయి�