మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను
ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాత
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ బీ సంతోష్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి ఏర్పాట్ల�
మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్లోని తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ �
చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, బాధ్యతగా మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ
అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జ�
విద్యార్థులు సైబర్ క్రైం భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైం సెక్యురిటీ మీద అవగాహన సదస్సు, మహిళా దినోత్�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
Woman Maoist | మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడవిని వదిలి, ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళా మావోయిస్టుతో పాటు మరో ముగ్గురు సానుభూతి పరులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వైద్యానికి వ�