తిమ్మాపూర్ మండలంలో వానకాలం 18వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, యాసంగిలో మరో వెయ్యి ఎకరాల విస్తీర్ణం అదనంగా పెరుగనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు. వానకాలంలో కూరగాయలు, మక్క, పత్తి పూర్తయిన పం�
గ్రామీణ క్రీడాకారులు తమ ఆటను తీరును మెరుగుపర్చుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �
కేంద్రంపై ఒత్తిడి కోసం ఎక్కడికక్కడ తీర్మానాలు అన్ని స్థాయిల్లో పాలకవర్గాల నిర్ణయం యాదాద్రి, సూర్యాపేట జడ్పీల్లో ఏకగ్రీవంగా ఆమోదం కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆగదన్న మంత్రి జగదీశ్రెడ్డి నేడు నల్లగొ�
రైతాంగం సంఘటితంగా తిప్పికొట్టాలి యాసంగి వడ్లు కొనేదాకా వదలం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సన్నాహక సమావేశానికి హాజరు నిర్మల్ అర్బన్, మార్చి 24 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణప
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�