ఖర్జూరాలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇవి ఎడారుల్లో పెరిగే మొక్కలు కనుక ఇతర దేశాల్లో పండించిన ఖర్జూరాలను మనం దిగుమతి చేసుకుని తింటుంటాం. ఖర్జూరాలలోనూ ఈత చెట్టు కాయల �
ముస్లింలు ఈ నెలలో తమ ఉపవాసాన్ని ఖర్జూరం పండు తినడంతో ముగిస్తుంటారు. ముఖ్యంగా సాధారణమైన పండ్లకు భిన్నంగా నలుపు రంగులో ఉండే అజ్వా డేట్స్ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో విరి�
ఖర్జూరాల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో సహజసిద్ధమైన చక్కెరల ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే మనకు పోషణ లభిస్తుంది. ఖర్జూరాలు రుచికి చాలా
Dates and Heart | ఖర్జూరం.. మన ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. సరైన సమయంలో, సరైన రీతిలో తినడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.
ఖర్జూరాల్లోని గింజలను తీసి ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన ఖర్జూరాలను నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకో
మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యం అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకు మనం చేయాల్సిందల్లా మన ప్లేటులో వీటికి...
కావలసిన పదార్థాలుఖర్జూర: 20, బాదం/జీడిపప్పు: పది, బెల్లం: పావుకప్పు,పాలు: రెండు కప్పులు, యాలకుల పొడి: పావు టీస్పూన్,బియ్యం: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్ తయారీ విధానంముందుగా ఖర్జూరాల నుంచి గిం
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడ�