Minister Indrakaran Reddy | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్�
Dasara Celebrations in Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు.
డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా (Dasara) చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వీడియోను (Dasara first single video) మేకర్స్ టీం నె�
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించార�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నగర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లు తీరొక్క రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు
నవరాత్రుల్లో మూడోనాడు అమ్మవారు చంద్రఘంటగా అనుగ్రహిస్తుంది. శిరస్సుపై అర్ధ చంద్రుడు ‘ఘంటాకారం’లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. అమ్మవారి దేహకాంతి బంగారు రంగులో అంతటా విస్తరించి ఉంటుంది. పది �
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం శ్రీ భ్రమరాంబ దేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది. పరాశక్తుల్లో రెండో రూపమైన ఈ అమ్మవారు కుడిచేతిలో అక్షమాలన�
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచా�
Jammi Saplings | రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని 12,265 దేవాలయాల ప్రాంగణాల్లో దేవతా వృక్షాలు (జమ్మి చెట్లు) నాటాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే దసరా పండుగ నాటికి జమ్మి వృక్షాలతోపాటు