పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంల
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
STU Efforts | విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం
75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అన్నారు.
హామీలు ఎగ్గొట్టి రైతులు, మహిళలను మోసగించిన రేవంత్ సర్కారు.. చివరకు ఉద్యోగులను కూడా వంచించింది. డీఏలతో పాటు పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపింది. దీంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు ‘ధర్మాగ్రహ’ దీక్ష చేపట్టాయి. మంగ
డీఏ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగవర్గంపై ప్రభుత్వం మరోమారు నీళ్లు కుమ్మరించింది. పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటైనా ఇస్తారని ఉద్యోగులు భావించినా, ఆ ఊసు లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగిసిం�
ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా బీ రామయ్యతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయడం పట్ల టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్�
జీవోలు జారీ చేసిన ప్రభుత్వం పెన్షనర్లకు కూడా వర్తింపు ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బు�