రామగుండం నగర పాలక సంస్థలో విద్యుత్ వినియోగం దుబారా అవుతోంది. వీధి దీపాల నిర్వహణ గాడి తప్పుతోంది. వివిధ డివిజన్లలో పగటి పూట దీపాలు వెలిగి రాత్రి పూట వెలగక అంధకారం నెలకొంటోంది. గత మూడు రోజులుగా నగర పాలక సంస�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనున్న ఆ గిరిజన గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నది. గతంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేసినా..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దవాఖానలో బుధవారం రాత్రి 7 నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, జనరేటర్ మొరాయింపు నేపథ్యంలో ‘దవాఖానలకూ కరెంట�
వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మ�
శంలో కరెంటు కటకట మళ్లీ ముంచుకురానున్నది. వచ్చే నెలలో రాత్రి వేళల్లో పెద్దయెత్తున విద్యుత్తు కోతలు ఉండబోతున్నాయి. కరెంటు కోతలు ఈ ఒక్క వేసవికే పరిమితం కాబోవు.. రానున్న సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి మళ్లీ క�
దేశంలోని దాదాపు డజను రాష్ర్టాలను చీకట్లు అలుముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజుకు 8 గంటల చొప్పున విద్యుత్తు కోతలు అమల్లోకి వచ్చాయి. మరో ఎనిమిది రాష్ర్ట