Nishikant Dubey | మహారాష్ట్రలో హిందీ మాట్లాడే ప్రజలపై ఇటీవల జరుగుతున్న దాడులపై జార్ఖండ్కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మరాఠా భాష పేరుతో ఈ హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠ�
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. బీహార్ �
illegal mining near Madurai | తమిళనాడులోని ప్రముఖ ముదరై ఆలయం సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి వినోజ్ పీ సెల్వం ఆరోపించారు. అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్టా�
Congress Dares Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్�
Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఇటీవల చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన నేత స్పందించారు. ఆయనకు ధైర్యం ఉంటే కుర్లా మసీదుకు రావాలని సవాల్ విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల�
చావనైనా చస్తాం కానీ మోదీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈడీలతో బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
‘బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గొప్పలకు పోతున్నడు. గజ్వేల్లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నడు. గజ్వేల్ ఎందుకు? దమ్ముంటే మరోసారి హుజూరాబాద్లో పోటీచేసి గెలువాలి’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు దమ్ముంటే తనపై పోటీ చేసి సత్తా చాటుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఆయన ఆర్మూర్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్య�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�