మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం ముగ్గుపోసి ప్రారంభించారు.
Farmer Dharna | చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం రైతాంగం రోడ్డెక్కారు.
SI Tahsinuddin | చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ హెచ్చరించారు.
కార్తీక బహుల ఏకాదశిని పురస్కరించుకొని దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భ�
దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత ఆలయంలో ఆదివారం కార్తీక మాసం బహుళ పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, నదిలో కార్తీక దీపాల�
దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్�
ఏదైనా వినూత్నంగా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితముంటుంది. ఆలానే ఆలోచించి ఇక్కడో వన సంరక్షకుడు తమ ఊరి నర్సరీని పండ్ల మొక్కల ఫ్యాక్టరీగా మలిచాడు. తీరొక్క పండ్ల మొక్కలు ఇంటింటికీ అందిస్తూ వాటి బాగోగులు కూ