పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్ప�
BRS Party | కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో సాయంత్రం ఆరుగంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మ
Dasoju Sravan | చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పరమచండాలపు పనులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాక�
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ (Danam Nagender) ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఫిదా అవుతున్న యువత బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజా గా ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న ఓ యువతి బీఆర్ఎస్కు మద్దతు పలుకడంతోపాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.లక్ష విరాళం అంది
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జహీరానగర్ రోడ్షోకు ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్తో కలిసి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
గత రెండు పర్యాయాలు గ్రేటర్ హైదరాబాద్లో విజయ ఢంకా మోగించిన గులాబీ టీం ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయానికి సిద్ధమైంది. గ్రేటర్ ఓటర్ల ఆశీర్వాదంతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా హైదరాబాద్ విశ్వ నగర�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, నాగార్జునసర్కిల్ తదితర ప్రాంతాల్లో మురుగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిప
నాడు 12 మంది సీఎంలది ఒకే సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఎమ్మెల్యే దానం సూటి ప్రశ్న హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన కుల రాజకీయ వ్యాఖ్యలను కా
బంజారాహిల్స్ : మత సామరస్యానికి, ప్రజల్లో సోదరభావం పెంచడంలో ఇఫ్తార్ విందులు దోహదపడుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ.విజయారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్�
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల
బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణాని�