‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
Damodar Rajanarsimha | స్థానిక ప్రభుత్వ అతిథిగృహం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సిగ్నల్స్ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.
సంగారెడ్డి డీసీసీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుటే కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు.