ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ�
రాష్ట్రంలో సర్వైకల్(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ లక్ష్యంగా నేటి నుంచి హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�