భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం పోస్టాఫీస్లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల�
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా బ
దమ్మపేట మండలంలోని నల్లకుంటలో బడుగు, బలహీన, గిరిజన రైతులు బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ల సీతారావమ్మ, గోళ్ల వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుకు చెందిన 273/1 సర్వే నెంబర్ల భూముల్లో ఆదివారం
దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్ల�
దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు. శనివారం కొత్త�
తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ పగడాల రాంబాబు, ఆంగోతు శ్రీను మాట్లాడుతూ..
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐయూక
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Jare Adinarayana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికారుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండలంలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్య�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో నిన్నటివరకు చెదురుమదురు జల్లులు పడినప్పటికీ మంగళవారం సాయంత్రం భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, పాల్వంచ,
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని �
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగా
దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏ�
దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా �