బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హా�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో దమ్మపేట మండలం గండుగులపల్లిలోని పల్లె ప్రకృతివనంలో వీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మండల మా�
దమ్మపేట మండలం కొమ్ముగూడెం మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సోయం రాజా బాబు మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొమ్ముగూడెంలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థ
జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస�
దమ్మపేట మండలంలోని నాయుడుపేట పాఠశాలలో తొలగించిన మధ్యాహ్నం భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవా�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు రైతుల సమస్యలపై నిరసనకు సిద్ధమైన అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్కు తరలిం
దమ్మపేట మండలంలోని దమ్మపేట రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వర్షాకాలంలో వరి పంట స�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం పోస్టాఫీస్లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల�
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా బ
దమ్మపేట మండలంలోని నల్లకుంటలో బడుగు, బలహీన, గిరిజన రైతులు బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ల సీతారావమ్మ, గోళ్ల వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుకు చెందిన 273/1 సర్వే నెంబర్ల భూముల్లో ఆదివారం
దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్ల�
దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు. శనివారం కొత్త�
తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ పగడాల రాంబాబు, ఆంగోతు శ్రీను మాట్లాడుతూ..