అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో మరో డొల్లతనం బయటపడింది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేలో పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. బుధవారం కుర
భారీ వర్షాలు, వరదలు పంచాయతీరాజ్ రోడ్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ రోడ్లకు జరిగిన నష్టం రూ.426 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 535 చోట్ల 735 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్�
నత్తగుల్ల లాలాజలానికి చర్మాన్ని కాపాడే గుణం ఉందని కొరియన్లు నమ్ముతారు. చర్మ సంబంధ వ్యాధులకు ఔషధంగా వాడతారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా నత్తగుల్లల లాలాజలాన్ని సౌందర్య చికిత్సలో జోడిస్తున్నారిప్పుడు. జిడ్డ�
ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయిం�
పులిచింతల డ్యామ్ | గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడం