కేంద్రం నుంచి 50 శాతం నిధులు తెచ్చి మాట్లాడండి బీజేపీకి మంత్రి తలసాని సవాల్ కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపడం గొప్పకాదని.. దమ్ముంటే ఈ పథకంలో భాగస్వామ్�
దళితబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు పచ్చి నిజం ప్రేమేందర్రెడ్డి లేఖే ప్రబలమైన సాక్ష్యం లేఖలోని రెండోపేజీ మూడో పేరాలో విస్పష్ట ఫిర్యాదు పదాల గడబిడతో దళితబంధును ఆపించిన దుర్మార్గం ముగ్గురు ఎన్నికల కమిషనర్�
ఖైరతాబాద్ : ‘స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలాంటి పథకం తీసుకురాలేదు….దేశంలోనే దళితులకంటూ ఓ ప్రత్యే క పథకాన్ని తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటి రారు…దళితబంధు పథకాన్ని దేశ�
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
ఎన్నారై | దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులు ఓటుతోనే సమాధానం చెప్తారని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.