ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్
ఛండీగఢ్: రైతు నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద గతవారం జరిగిన ఓ దళిత సిక్కు దారుణ హత్య వెనుక కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా ఆరోపించారు. హత్యకు పాల్�
దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లక
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట, ఆగస్టు 13 : బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని పేరొన్నారు. కరీంనగర్ జ�
అలాంటి పార్టీలో ఈటల చేరిండు ఏం చేసిండని ఆయనకు ఓటెయ్యాలి? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో
రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని దళిత సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈ పథకం దేశ�
హుజూరాబాద్లో ఇంటింటా దళితబంధు గురించి వివరిస్తాం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి ఖైరతాబాద్, జూలై 20: దళితుల సాధికారితకు అహర్నిషలు కృషిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎస్సీ కార్పొరే�
‘దళితవాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ మాటలను నిజం చేయటంలో భాగమే ‘దళితబంధు పథకం’. తరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న దళితజాతి జీవితాల్లో వె�
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాట�