Ratan Tata- Cyrus Mistry | 2016 అక్టోబర్లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించే విషయంలో మిస్త్రీ కంటే రతన్ టాటా ఎక్కువ బాధ పడ్డారని థామస్ మాథ్యూ తన ‘రతన్ టాటా ఏ లైఫ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. �
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. మిస్త్రీ మరో ముగ్గురితో కలిసి మెర
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో ప్రయాణికుడు కూడా చనిపోయాడు. అయితే ఆ ఇద్దరూ కారు సీటు బ�
టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు.
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
టాటా గ్రూప్ కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ ఆధిపత్యానికి కొనసాగుతున్న పోరులో సుప్రీం కోర్టులో టాటాలకు ఊరట లభించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలన్న టాటా గ
న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించడం సబబేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఇరు పక్షాలు తమ సంస్థల ప్రగతి విషయంలో ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ప్�
న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ.. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మిస్త్రీ సారథ్యంలోని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ పరిశ్�
న్యూఢిల్లీ: టాటాసన్స్ ఛైర్మన్ పదవి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమ సంస్థ నైతిక విలువలకు లభించిన గుర్తింపు అని ఆ సంస్థ గౌరవ చైర్మన్ రతన్టాటా పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్ప�
న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ కేసులో టాటా సన్స్కు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆ తీర్పును రతన్ టాటా మెచ్చుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఇవాళ