జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
కశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఏఆర్ అడ్మిన్ ఏసీపీ అంతయ్య అన్నారు. శనివారం ఉదయం ట్రైసిటీ రైడర్స్, ఏజే పైడిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషన
దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరువీరుల త్యాగాలను మరువొద్దని, వారి త్యాగాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెరుగుదలపై రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర నిర్వహించిన సైకిల్ ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు.
అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. స్థానిక పోలీస్ హెడ్క�
నిర్మల్ : వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సై�
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి మీనాక్షీ లేఖి ఇవాళ సైకిల్ తొక్కారు. దౌత్యవేత్తలు, రాయబారులతో కలిసి ఆమె ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్, పెడలిం�
హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అ�