పంటల సాగులో రైతులకు కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మొన్నటివరకు ఒకవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యంతో నష్టాల బారిన పడగా..మరోవైపు పంటలకు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురవుతు న్న చెరువును కాపాడాలని ప్రజలే కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో�
ఖరీఫ్లో పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు రైతులు పొలాల్లో దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో.. రైతులు వానకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు.
స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిప�
మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
కాలం కలిసి రాకున్నా, పంటకు సాగు నీరు అందకున్నా.. అష్టకష్టాలు పడి పంట సాగిన రైతాంగాన్ని ఇప్పుడు మిల్లర్లు దోచుకుంటున్నారు. యాసంగి ధాన్యానికి పచ్చ గింజ పేరుతో అతి తక్కువ ధర ఇస్తున్నారు.
యాసంగి సీజన్కు ఆరుతడి విధానంలో సాగు చేసేందుకు వివిధ రకాల అపరాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు నందిపహాడ్ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఆర్.కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
నిండుకుండలా తొణికిసలాడుతున్న నిజాంసాగర్.. ఆయకట్టుకు భరోసానిస్తున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 16.16 టీఎంసీల నీరుండడంతో పంటల సాగుకు రందీ లేకుండా పోయింది.
పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిం
రాష్ట్రంలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మొన్నటివరకు సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ తాజాగా అది పుంజుకున్నది. గతేడాదితో సమానంగా 1.13 కోట్ల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ�