రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తయితే, పంటను మార్కెట్లో అమ్ముకోవడం సవాల్గా మారుతున్నది. పండించిన పంటలను సరైన సమయానికి కొనుగోలు చేయక, ధాన్యం నిల్వచేసేందుకు సరైన స్థలాలు లేక రైతులు రోడ్లపై ధ
Organic Crops | రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండించాలని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీ శంకర్ , డాక్టర్ శివలక్ష్మి రైతులను సూచించారు.
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా
మాజీ సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతోనే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
ఇంటి లివింగ్ రూమ్లో కుండీ మొక్క (పాట్ ప్లాంట్)ను పెంచడం, కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడటం మనకు కష్టమే కావచ్చు. కానీ, ఆర్టెమిస్-3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపనున్న అ
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సాగుకు పెట్టుబడి సాయం నుంచి పంట చేతికొచ్చే వరకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. గతంలో సాగునీటి కోసమే లక్షలాది రూపాయలు ఖర�
సాంకేతికతను ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�