ఇంటి లివింగ్ రూమ్లో కుండీ మొక్క (పాట్ ప్లాంట్)ను పెంచడం, కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడటం మనకు కష్టమే కావచ్చు. కానీ, ఆర్టెమిస్-3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపనున్న అ
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సాగుకు పెట్టుబడి సాయం నుంచి పంట చేతికొచ్చే వరకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. గతంలో సాగునీటి కోసమే లక్షలాది రూపాయలు ఖర�
సాంకేతికతను ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�