Crop Loans | క్రాప్లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. రుణమాఫీ ఇగ చేస్తం.. అగ చేస్తం..అంటూ రైతులను ఆగమాగం చేసింది. ముహూర్తం పెట్టినం.. మార
Telangana Budget | రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు.
అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో అందిన పెట్టుబడి సాయంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా విత్తనాలు.
పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నా
Kodangal | కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొ
CM KCR | మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని
Crop Loan | స్థంభించిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుమాఫీ లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత�
Crop Loan Waiver | ‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప
‘జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలను 1,47,075 �
వ్యవసాయ సీజన్లో పంట రుణాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పండించే వరి, పత్తి రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున అదనంగా రుణం అందనున్నది. ఈ మేరకు పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ �
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
Minister Harish rao | సిద్దిపేట జిల్లా రైతులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు శుభవార్త చెప్పారు. బ్యాంకుల ద్వారా సులభతరంగా రుణాలు పొందేందుకు, అలాగే రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు