హైదరాబాద్ : రైతుల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ సర్కార్.. మరో శుభవార్త వినిపించింది. పంట రుణాల మాఫీపై ఇచ్చిన మాటను కేసీఆర
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రూ.50 వేలలోపు పంట రుణమ
Crop loans | రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది.
Farm Loans | తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంక�
6 లక్షలమంది రైతుల ఖాతాల్లోకి 2006 కోట్లు రూ.50 వేలలోపు వ్యవసాయ రుణాలకు వర్తింపు రైతుబంధు తరహాలో నేరుగా ఖాతాల్లోకి సొమ్ము దశలవారీగా నెలాఖరుకల్లా పూర్తికానున్న ప్రక్రియ వెంటనే రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు �
Palla Rajeswar Reddy : రైతుల పంట రుణాల మాపీలో భాగంగా ఆగస్టు 16వ తేదీ నుంచి మొత్తం రూ.2006 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని శాసనమండలి సభ్యుడు, తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
TS Cabinet | ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
1.86 లక్షల కోట్లతో ఎస్సెల్బీసీ రుణ ప్రణాళిక రైతుబంధు డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోకే వెళ్లాలి బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది రైతులకు భారీమొత్�
పంటల రుణం ఖరారు చేసిన ఎస్ఎల్టీసీడీఎల్టీసీల ప్రతిపాదనలకు అనుగుణంగా రుణాలు హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ) ఖరారు చ
హైదరాబాద్ : గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టి