ఏడాది కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భ్రమలు వీడాయి.ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు.
ప్రభుత్వం ఇటీవల పంట రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణాలు మాఫీ అయిన రైతులకు రోజుకు 30 మందికే బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేస్తుండ�
పంట రుణాల తీసుకున్న రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేయగా, జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నిధుల విడుదలన
జిల్లాలో అర్హులైన వేలాదిమంది రైతులకు సంబంధించిన రూ.లక్ష రుణ మాఫీ కాలేదు. రేషన్ కార్డులేని వారిని అనర్హులను చేయడం.. పీఎం కిసాన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లనే చాలామందికి రుణ మాఫీ కలగలేదు.
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి అధికారం చేపట్ట�
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తక్కువ మందికి రుణమాఫీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. �
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని నిలబెట్టుకున్నదని, వాటికి తోడు రైతు రుణ మాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
భద్రాద్రి జిల్లాలో లక్షల మంది రైతులు ఉంటే తొలి విడత పేరుతో కేవలం 28,018 మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే మిగతా రైతుల రుణాలన్నీ రెండో, మూడో విడతల్లో మాఫీ అవుతాయని అధికారులు తెలిపారు. నియోజకవ�
రూ.లక్ష లోపు రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి తొలిరోజు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు గురువారం ప్రారంభించిన పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా సగం మందికే లబ్ధి కలిగింది. లక్�
జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం వర్తించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసా�