జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికా�
ఉమ్మడి మెదక్ జిలా ్ల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా 31,063 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. భారీ వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు నిండిపోయాయి. ఇప్పడిప్పుడే రైతులు వాటిని తొలిగించుకుంటున�
భూమిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ఎండిపోయిన పంట పొ లాలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవన్నపేట పంపుహౌస్ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజ�
రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సం
Andhrajyothi | గత మార్చిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వలేదంటూ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు కథనంపై రైతు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.