వివిధ రకాల సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో అధికారులు, సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి రాచకొండ సీపీ సుధీర్బాబు సూచించార
తెలంగాణలో గాడితప్పిన శాంతిభద్రతలపై చర్చతో ఇటు శాసనసభ, అటు శాసన మండలి దద్దరిల్లిపోయాయి. 9రోజులపాటు జరిగిన సమావేశాల్లో రెండు రోజుల పాటు ఈ అంశంపై ఉభయసభల్లో హాట్హాట్ చర్చ జరిగింది.
Mamata Banerjee: కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని మోదీకి దీదీ లేఖ రాశారు. వాయిదా వేయడం వలన.. ఆ చట్టాలపై పార్లమెంట్లో సమీక్ష నిర్వహించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త చట్�
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తాజాగా ప్రకటించారు.
రాష్ట్ర పోలీసు అకాడమీలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు ఉన్నతాధికారులకు గురువారం వర్క్షాప్ నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా ముఖ్యఅతిథిగా హాజరై కొత్త చట్టాలపై రూపొందించి�
క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మ
Criminal Laws: భారతీయ శిక్ష్మా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త న్యాయ చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ న్యాయ స్మృతులకు చెందిన బిల్లులు కూడా ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందాయి. అయ�
నిర్లక్ష్యంగా కారణంగా మరణాలు సంభవించే ఘటనల్లో దోషులకు విధించే శిక్ష రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భావిస్తున్నది. ఈమేరకు కమిటీ సిఫారసు చేయనున్నట్టు అధికారిక వర్గాలు
భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టం రాజ్యాం గ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈనెల 12న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట
Criminal Laws: క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్రం ఇవాళ మూడు కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ