కొచ్చి : కొవిడ్-19 తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్ కు రోగిని తరలిస్తుండగా బ
పట్నా : బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు చూశాడనే ఆగ్రహంతో మహిళ (32) ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసేసిన ఘటన ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ పోలీస్ స్టేషన్ ప�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. కరోనా వైరస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న రోగిపై మగ నర్సు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది జ�
Woman killed by Husband: ఆడపిల్లలను కన్నదన్న కోపంతో భర్త, అత్తమామలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్యచేశారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా దిండోలి గ్రామంలో
క్రైం న్యూస్ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లా�
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ
క్రైం న్యూస్ | వరంగల్ ట్రై సిటీ పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్మితూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.