క్రైం న్యూస్ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లా�
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ
క్రైం న్యూస్ | వరంగల్ ట్రై సిటీ పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్మితూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పుణే : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో తనకు జీవనాధారమైన టీస్టాల్ మూతపడి దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ల చోరీకి తెగబడ్డాడు. పుణేకు చెందిన రమేష్ సింగ్ (21) టీస్టాల�
Man bites wife's nose: భర్త వేధింపులతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ విసిగిపోయింది. అతనితో కలిసి ఉండటం కష్టమని భావించింది. అందుకే 11 ఏండ్ల కూతురును తీసుకుని