క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్గా స్పందించారు.
క్రైం న్యూస్ | సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.