క్రైం న్యూస్ | జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి.
క్రైం న్యూస్ | భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై వ్యాపారవేత్తగా మభ్యపెడుతూ యువతులు, బాలికలను మోసగిస్తున్న వ్యక్తిని (21) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆన్లైన్ లో యువతులతో స్నేహం పెంచుకుని వ�
న్యూఢిల్లీ : ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యాపారి, రెస్టారెంట్ల అధినేత నవనీత్ కల్రాపై ఈడీ మనీల్యాండ�
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
క్రైం న్యూస్ | బల్దియా పరిధి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్.ఐ.టి) వద్ద గల త్రివేణి సూపర్ మార్కెట్ యాజమాన్యానికి రూ.5 వేలు పెనాల్టీ విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.