మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బజరంగ్ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. రాజేశ్వరి అనే వృద్ధురాలు వెనక నుంచి స్కూటీపై వచ్చిన దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. సుమారు మూడు తులాల బంగారు చైన్ను ఎత్తికెళ్లిన్నట్లు బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ