చేర్యాల, మే 1 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్�
అడవి పందులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించాయి. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెంద�
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ పెద్దవాగు ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని అగర్గూడ గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సమీపంలో గల పెద్దవాగుకు బట్టలు ఉతికేందుకు శనివారం వెళ్లా�