క్రైం న్యూస్ | సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన మంచిర్యాల జిల్లా, దండేపల్లి చెందిన తాండ్ర ప్రదీప్, ముడిమడుగల చంద్రశేఖర్పై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ ఉతర్వులను జా
గురుగ్రాం : మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి గురుగ్రాంలోని భోండ్సి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జైలు సెల్ లో ఆత్మహత్య చేసుకున్న ఖైదీ తన అవయవ�
పట్నా : మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించి ఎలక్ట్రిక్ స్తంభానికి వేలాడదీసిన దారుణ ఉదంతం బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా రుధియా గ్రామంలో వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని మరుగుదొడ
క్రైం న్యూస్ | జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.