క్రైం న్యూస్ | వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసుల సహకారంతో చిట్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
ముంబై : పోలీసులమని ఫోజులు కొడుతూ ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు, విలువైన వస్తువులను గుంజుతున్న నలుగురు నేరగాళ్ల ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులమని చెబుతూ వీరు న�
క్రైం న్యూస్ | జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి కేంద్రంగా నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్న గుండా సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపా�
ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్గా స్పందించారు.