క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీ�
విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి మృతి | ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన శనివారం నగరంలోని న్యూబోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆనంద్నగర్లో చోటు చేసు�
జైపూర్ : ఇద్దరు యువతులను నలుగురు వ్యక్తులు బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్ లోని జైపూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుధవారం సాయంత్రం ప్ర
లక్నో : వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. బాలికతో సన్నిహితంగా మెలుగుతున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు చితకబాది హత్య చేసిన ఉదంతం యూపీలోని బ�
లక్నో : డిన్నర్ లో సలాడ్ చేయలేదని తాగిన మైకంలో భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. గొగ్వాన్ జలాల్పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
క్రైం న్యూస్ | వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసుల సహకారంతో చిట్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
ముంబై : పోలీసులమని ఫోజులు కొడుతూ ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు, విలువైన వస్తువులను గుంజుతున్న నలుగురు నేరగాళ్ల ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులమని చెబుతూ వీరు న�
క్రైం న్యూస్ | జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి కేంద్రంగా నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్న గుండా సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపా�
ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�