క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
కొచ్చి : సహజీవనం చేస్తున్న మహిళనే ఫ్లాట్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ లో వెలుగుచూసింది. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే మహ�
అహ్మదాబాద్ : డేటింగ్ కు నిరాకరించడంతో ఓ యువతిని సోషల్ మీడియా వేదికగా వేధించిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లో వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా మెలిగేందుకు 23 ఏండ్ల యువతి నిరాకరించడంతో ఆమెను వేధించే
గత రెండు నెలల్లో 5 లక్షలకు పైగా వ్యక్తులను రూ .150 కోట్లకు మోసం చేసిన కేసులో 11 మందిని ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ బుధవారం అరెస్టు చేసింది. వీరు పవర్ బ్యాంక్, సన్ఫ్యాక్టరీ, ఎజ్ప్లాన్ వంటి యాప్లను ఉపయోగించి మోస
గుప్త నిధుల కలకలం |జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు.
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన సాదు రాజుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను �